Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామాయణ స్టాంపును విడుదల చేసిన ఇండోనేషియా

Webdunia
బుధవారం, 24 ఏప్రియల్ 2019 (18:20 IST)
ప్రపంచదేశాలలో భారతదేశానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ భారత్‌కి అతి సమీపంలో ఉన్న ఇండోనేషియా భారత్‌ను ఎప్పుడూ గౌరవిస్తూనే వస్తోంది. భారత్‌తో దౌత్య సంబంధాలు ప్రారంభించి డెబ్బై ఏళ్లయిన సందర్భంగా ఇరుదేశాల సంబంధాలను గౌరవిస్తూ ఇండోనేషియా ప్రభుత్వం రామాయణ చిత్రంతో కూడిన స్మారక స్టాంపును విడుదల చేసింది. 
ఫోటో కర్టెసీ - ఇషా ఆర్గ్
 
మున్ముందు కూడా భారత్‌తో సత్సంబంధాలను కొనసాగిస్తామని ఇండోనేషియా విదేశాంగ శాఖామాత్యులు వెల్లడించారు. కాగా గతేడాది ప్రధాని మోదీ అధికారిక పర్యటనలో భాగంగా ఇండోనేషియాను సందర్శించి పలు ద్వైపాక్షిక నిర్ణయాలు తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

Ustad: ఉస్తాద్ కోసం పవన్ కళ్యాణ్, శ్రీలీల పై క్లాప్ కొట్టిన హరీశ్ శంకర్

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

తర్వాతి కథనం
Show comments