Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్‌లో ప్రాణాలు కోల్పోయిన నవీన్ తల్లిదండ్రులకు ప్రధాని మోడీ ఫోన్

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (19:51 IST)
రష్యా బాంబు దాడిలో ఉక్రెయిన్‌లో ప్రాణాలు కోల్పోయిన కర్నాటకకు చెందిన వైద్య విద్యార్థి నవీన్ తల్లిదండ్రులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఫోను చేశారు. నవీన్ మృతిపట్ల ఆయన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. నవీన్ కుటుంబ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. 
 
మరోవైపు, నవీన్ మృతిపట్ల కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నవీన్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఆయన భారత విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడారు. 
 
కాగా, ఉక్రెయిన్‌పై రష్యా సేనలు చేస్తున్న బాంబు దాడుల్లో కర్నాటక రాష్ట్రానికి నవీన్ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. ఈ విషయాన్ని భారత్ విదేశాంగ శాఖ అధికారింగా ప్రకటించింది. దీంతో నవీన్ తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. దీంతో వారిని ఓదార్చేందుకు ప్రధాని మోడీ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments