Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్‌లో ప్రాణాలు కోల్పోయిన నవీన్ తల్లిదండ్రులకు ప్రధాని మోడీ ఫోన్

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (19:51 IST)
రష్యా బాంబు దాడిలో ఉక్రెయిన్‌లో ప్రాణాలు కోల్పోయిన కర్నాటకకు చెందిన వైద్య విద్యార్థి నవీన్ తల్లిదండ్రులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఫోను చేశారు. నవీన్ మృతిపట్ల ఆయన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. నవీన్ కుటుంబ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. 
 
మరోవైపు, నవీన్ మృతిపట్ల కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నవీన్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఆయన భారత విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడారు. 
 
కాగా, ఉక్రెయిన్‌పై రష్యా సేనలు చేస్తున్న బాంబు దాడుల్లో కర్నాటక రాష్ట్రానికి నవీన్ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. ఈ విషయాన్ని భారత్ విదేశాంగ శాఖ అధికారింగా ప్రకటించింది. దీంతో నవీన్ తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. దీంతో వారిని ఓదార్చేందుకు ప్రధాని మోడీ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరన్ నుంచి ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి పరిచయం

ఆర్.ఆర్.ఆర్ సెట్‌లో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అసలైన చిరుతలతో పని చేశారా?

ఎన్.టి.ఆర్. నా తమ్ముడు, మా నాన్న కుమ్మేశావ్.... అంటూ భావోద్వేగానికి గురయి కళ్యాణ్ రామ్

1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులతో గేమ్ చేంజర్ లో రా మ‌చ్చా మ‌చ్చా.. సాంగ్ సంద‌డి

వైభవం కోసం పల్లె వీధుల్లోన ఫస్ట్ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments