ఈ రోజు దేశంలో కోవిడ్ పాజిటివ్ కేసులు ఎన్ని?

Webdunia
మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (10:30 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గింది. ఈ రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసుల్లో భారీగా తగ్గుదల కనిపిస్తుంది. ఇప్పటికే 20 వేల దిగువకుపడిపోయిన ఈ కేసులు... గడిచిన 24 గంటల్లో 14 వేలకు దిగువకు చేరుకున్నాయి. 
 
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన మేరకు గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 13405 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, ఈ వైరస్ బారినపడిన వారిలో 235 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,12,344కు చేరుకుంది. 
 
ఇకపోతే, 34,226 మంది కరోనా నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్నట్టు బులిటెన్‌లో పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.24శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 1,81,075 యాక్టివ్ కేసులు ఉన్నాయిు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్ సన్నివేశాలున్నాయి.. కానీ నగ్నంగా నటించలేదు.. క్లారిటీ ఇచ్చిన ఆండ్రియా

కూలీ ఫట్.. టాలీవుడ్ టాప్ హీరోలు వెనక్కి.. పవన్ మాత్రం లోకేష్‌తో సినిమా చేస్తారా?

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments