Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ రోజు దేశంలో కోవిడ్ పాజిటివ్ కేసులు ఎన్ని?

Webdunia
మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (10:30 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గింది. ఈ రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసుల్లో భారీగా తగ్గుదల కనిపిస్తుంది. ఇప్పటికే 20 వేల దిగువకుపడిపోయిన ఈ కేసులు... గడిచిన 24 గంటల్లో 14 వేలకు దిగువకు చేరుకున్నాయి. 
 
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన మేరకు గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 13405 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, ఈ వైరస్ బారినపడిన వారిలో 235 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,12,344కు చేరుకుంది. 
 
ఇకపోతే, 34,226 మంది కరోనా నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్నట్టు బులిటెన్‌లో పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.24శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 1,81,075 యాక్టివ్ కేసులు ఉన్నాయిు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments