Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరదల్లో దాయాది దేశం పాకిస్థాన్ : సాయంపై భారత్ మల్లగుల్లాలు

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2022 (15:24 IST)
దాయాది దేశం పాకిస్థాన్ వరదల్లో చిక్కుకుంది. గత మూడు దశబ్దాల్లో ఎన్నడూ చూడని వరధలు సంభవించాయి. ముఖ్యంగా పాకిస్థాన్‌లోని సింధ్, బలూచిస్థాన్ రాష్ట్రాల్లో వరద నీటిలో చిక్కున్నాయి. ఈ వరదలల కారణంగా ఇప్పటివరకు దాదాపు వెయ్యి మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరో మూడు కోట్ల మంది వరకు వరద బాధితులుగా మిగిలిపోయారు. 
 
నిజానికి గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ పీకల్లో ఆర్థిక కష్టాల్లో చిక్కుకుంది. ఈ సమస్యల నుంచి గట్టెక్కేందుకు అష్టకష్టాలు పడుతోంది. ఇపుడు వరదలు సంభవించడంతో ఈ కష్టాలు మరింతగా ఎక్కువయ్యాయి. సింధ్, బలూచిస్థాన రాష్ట్రాలతో పాటు ఖైబర్ ఫఖ్తుంక్వా, గిల్గిట్ - బలూచిస్థాన్ రాష్ట్రాల్లో కూడా భారీ వరదల వల్ల తీవ్రంగా నష్టపోయాయి. 
 
పాకిస్థాన్‌లో నెలకొన్న దయనీయ పరిస్థితిని చూసిన భారత పాలకులు చలించిపోయారు. పాకిస్థాన్‌కు తగిన సాయం అందించేందుకు ఉన్నత స్థాయిలో చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, పాకిస్థాన్‌ను వరద బాధిత దేశంగా భావించి సాయం చేయాలా వద్దా అనే అంశంపై ఇంకా ఓ స్పష్టమైన నిర్ణయానికి రాలేదు. అదేసమయంలో పాక్‌లో సంభవించిన వరదల్లో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాల సభ్యులకు ఆయన తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments