Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిచ్చగాళ్లపై సర్వే... ఏపీకి మూడో స్థానం.. దేశంలో 4 లక్షల మంది!

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (17:29 IST)
Beggar
దేశంలో బిచ్చగాళ్లపై సర్వే జరిగింది. ఈ సర్వేలో దేశవ్యాప్తంగా 4 లక్షల మంది బిచ్చగాళ్లు ఉన్నారని ప్రభుత్వం తెలిపింది.భారతదేశంలో ప్రజల శ్రేయస్సు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాలను అమలు చేస్తున్నప్పటికీ, దేశవ్యాప్తంగా నిరుపేదలు భిక్షాటనపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశంలో బిచ్చగాళ్ల సర్వేను ప్రకటించింది.
 
దేశవ్యాప్తంగా నిర్వహించిన గత సర్వే ప్రకారం 4,13,670 మంది బిచ్చగాళ్లు ఉన్నారు. భారతదేశంలో పశ్చిమ బెంగాల్‌లో అత్యధిక సంఖ్యలో బిచ్చగాళ్ళు ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 81,244 మంది బిచ్చగాళ్లు ఉండగా, వారిలో 4,323 మంది 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారే.
 
65,835 మంది బిచ్చగాళ్లతో ఉత్తరప్రదేశ్, 30,219 మంది బిచ్చగాళ్లతో ఆంధ్రప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. తమిళనాడులో 6,814 మంది బిచ్చగాళ్లు ఉండగా, వీరిలో 782 మంది 19 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారేనని తేలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments