Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రిలో మద్యం వద్దన్నందుకు దూకేశాడు.. అంతే మృతి

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (16:42 IST)
ఆస్పత్రిలో మద్యం తాగవద్దని చెప్పిన పాపానికి ఓ రోగి ఆస్పత్రి భవనం నుంచి కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఉస్మానియా ఆస్పత్రిలో చోటుచేసుకుంది.  
 
వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ మండలం వీకర్‌ సెక్షన్‌ కాలనీకి చెందిన నాగరాజు (22) ఈ నెల రెండవ తేదీన పురుగులమందు తాగాడు. 
 
గమనించిన భార్య చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తీసుకొచ్చింది. అక్కడ నాగరాజు చికిత్స పొందుతున్నాడు. రోజూ చుక్కేసే ఆ మనిషికి.. ఆస్పత్రిలోనూ మందేయాలనిపించింది. 
 
అంతే ఆస్పత్రికి మద్యాన్ని తీసుకురావాలని భార్యను కోరాడు. ఆస్పత్రిలో మద్యం తాగొద్దని ఆమె వారించడంతో కోపంగా ఆమెను తోసేసి అక్కడి నుంచి వెళ్లాడు. 
 
కొద్దిసేపటి నాలుగో అంతస్థు నుంచి కిందకు దూకేశాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే  మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments