Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రిలో మద్యం వద్దన్నందుకు దూకేశాడు.. అంతే మృతి

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (16:42 IST)
ఆస్పత్రిలో మద్యం తాగవద్దని చెప్పిన పాపానికి ఓ రోగి ఆస్పత్రి భవనం నుంచి కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఉస్మానియా ఆస్పత్రిలో చోటుచేసుకుంది.  
 
వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ మండలం వీకర్‌ సెక్షన్‌ కాలనీకి చెందిన నాగరాజు (22) ఈ నెల రెండవ తేదీన పురుగులమందు తాగాడు. 
 
గమనించిన భార్య చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తీసుకొచ్చింది. అక్కడ నాగరాజు చికిత్స పొందుతున్నాడు. రోజూ చుక్కేసే ఆ మనిషికి.. ఆస్పత్రిలోనూ మందేయాలనిపించింది. 
 
అంతే ఆస్పత్రికి మద్యాన్ని తీసుకురావాలని భార్యను కోరాడు. ఆస్పత్రిలో మద్యం తాగొద్దని ఆమె వారించడంతో కోపంగా ఆమెను తోసేసి అక్కడి నుంచి వెళ్లాడు. 
 
కొద్దిసేపటి నాలుగో అంతస్థు నుంచి కిందకు దూకేశాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే  మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments