లక్ష రూపాయలకు కోడలిని అమ్మేసిన అత్తా కోడలు

ఠాగూర్
శుక్రవారం, 25 జులై 2025 (21:38 IST)
భర్తను కోల్పోయిన కోడలికి అండగా ఉండాల్సిన అత్తమామలే ఆమెను అమ్మేసిన దారుణమైన ఘటన మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. మహిళను కొనుగోలు చేసిన వ్యక్తి, రెండేళ్లపాటు శారీరకంగా, మాసికంగా వేధించి ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత బాధితురాలిని గ్రామంలో విడిచిపెట్టి వెళ్లిపోయాడు. అర్ని పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన బాధితురాలిని భర్త, కుమారుడు కొన్నేళ్ల క్రితం చనిపోయారు.
 
ఆమె తన కుమారుడు, కుమార్తెతో అత్తమామల ఇంట్లో నివసిస్తోంది. దీంతో అత్తమామలు బాధితురాలిని అమ్మేందుకు కుట్ర పన్నారు. గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తితో లక్ష ఇరవై వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ తర్వాత ఆమెను అప్పగించారు. బాధితురాలిని ఫిర్యాదు మేరకు నలుగురిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments