Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్ రాష్ట్రంలో రూ.1125 కోట్ల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న ఏటీఎస్

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2022 (13:02 IST)
గుజరాత్ రాష్ట్రంలో 1125 కోట్ల విలువ చేసే మాదక ద్రవ్యాన్ని ఆ రాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) స్వాధీనం చేసుకుంది. వడోదర పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఫ్యాక్టరీపై దాడి చేయగా, మొత్తం 225 కేజీల మెఫెడ్రోన్ అనే డ్రగ్స్ వెలుగుచూసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ రూ.1125 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. 
 
ఈ కేసుకు సంబంధించి ఫ్యాక్టరీకి చెందిన ఐదుగురు భాగస్వాములతో పాటు దినేష్ ధృవ్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఏటీఎస్ స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ను బరూచ్ చిల్లా సాంఖ్య జీఐడీసీలో ఓ రసాయన కర్మాగారంలో తయారు చేసినట్టు గుర్తించారు. ధృవ్ నార్కోటిక్స్ కేసులో గతంలో 12 యేళ్లపాటు జైలుశిక్ష కూడా అనుభవించి విడుదలయ్యాడు. మళ్లీ ఇదే వ్యపారంలో నిమగ్నమయ్యాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments