Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ తిరూర్.. ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు.. టూవీలర్‌పై జర్నీ చేసిన వారికి?

సెల్వి
గురువారం, 28 నవంబరు 2024 (17:14 IST)
Scooter
మొన్నటికి మొన్న ఈవీ స్కూటర్‌ రిపేర్ కోసం ఓ వ్యక్తి భారీ మొత్తాన్ని చెల్లించాల్సి వచ్చిందని ఆ వాహనాన్ని పగులగొట్టిన వీడియో నెట్టింట వైరల్ అయిన ఘటన మరవక ముందే కేరళలోని తిరూర్‌లో ఓ ఈవీ స్కూటర్‌లో మంటలు చెలరేగాయి. ఇలాంటి ఘటనలు ఈవీ వాహనాలకు కొత్తేమీ కాదు. 
 
వివరాల్లోకి వెళితే.. కేరళలోని తిరూర్, మలప్పురంలో ఎలక్ట్రిక్ స్కూటర్ ఉపయోగిస్తుండగా మంటలు చెలరేగాయి. స్కూటర్‌పై వెళ్తున్న తల్లి, బిడ్డ వాహనం నుంచి పొగలు రావడాన్ని గమనించి వెంటనే కిందకు దిగారు.
 
కొద్దిసేపటికే స్కూటర్‌ మంటలు చెలరేగి ఆ వాహనం పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక శాఖ ఆ ప్రాంతానికి చేరుకుని మంటలు మరింత వ్యాపించకుండా అదుపు చేసింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎవరికి గాయాలు కాలేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు, విచారణ కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments