కేరళ తిరూర్.. ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు.. టూవీలర్‌పై జర్నీ చేసిన వారికి?

సెల్వి
గురువారం, 28 నవంబరు 2024 (17:14 IST)
Scooter
మొన్నటికి మొన్న ఈవీ స్కూటర్‌ రిపేర్ కోసం ఓ వ్యక్తి భారీ మొత్తాన్ని చెల్లించాల్సి వచ్చిందని ఆ వాహనాన్ని పగులగొట్టిన వీడియో నెట్టింట వైరల్ అయిన ఘటన మరవక ముందే కేరళలోని తిరూర్‌లో ఓ ఈవీ స్కూటర్‌లో మంటలు చెలరేగాయి. ఇలాంటి ఘటనలు ఈవీ వాహనాలకు కొత్తేమీ కాదు. 
 
వివరాల్లోకి వెళితే.. కేరళలోని తిరూర్, మలప్పురంలో ఎలక్ట్రిక్ స్కూటర్ ఉపయోగిస్తుండగా మంటలు చెలరేగాయి. స్కూటర్‌పై వెళ్తున్న తల్లి, బిడ్డ వాహనం నుంచి పొగలు రావడాన్ని గమనించి వెంటనే కిందకు దిగారు.
 
కొద్దిసేపటికే స్కూటర్‌ మంటలు చెలరేగి ఆ వాహనం పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక శాఖ ఆ ప్రాంతానికి చేరుకుని మంటలు మరింత వ్యాపించకుండా అదుపు చేసింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎవరికి గాయాలు కాలేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు, విచారణ కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments