Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధికారంలోకి వస్తే జీఎస్టీ విధానంలో అనేక మార్పులు తీసుకొస్తాం: రాహుల్ గాంధీ

జీఎస్టీలో మార్పులు అవసరమని.. తాము అదికారంలోకి వస్తే జీఎస్టీ విధానంలో అనేక మార్పులు తీసుకొస్తామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో శనివారం ఉదయం కాంగ్రెస్ పార్

Webdunia
శనివారం, 11 నవంబరు 2017 (17:25 IST)
జీఎస్టీలో మార్పులు అవసరమని.. తాము అదికారంలోకి వస్తే జీఎస్టీ విధానంలో అనేక మార్పులు తీసుకొస్తామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో శనివారం ఉదయం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార ర్యాలీని నిర్వహించింది. 
 
ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్‌ను సుధీర్ఘకాలం పాలించిన బీజేపీ ప్రజలకు ఒరుగబెట్టిందేమీ లేదని ఆయన విమర్శించారు.
 
 28 శాతం శ్లాబ్‌లో ఉన్న కొన్ని వస్తువులను 18 శాతం శ్లాబ్‌కు మార్చడం కాంగ్రెస్ ఒత్తిడి వల్లే జరిగిందని రాహుల్ గాంధీ ఎత్తిచూపారు. ప్రస్తుత శ్లాబ్ విధానం ప్రజలకు సంతోషకరంగా లేదని.. ఐదు రకాల ట్యాక్స్‌లు వేయడం సరికాదని రాహుల్ గాంధీ సూచించారు. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జీఎస్టీలో మార్పులు చేస్తామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments