Webdunia - Bharat's app for daily news and videos

Install App

మణిపూర్ గవర్నర్‌గా తమిళ బీజేపీ సీనియర్ నేత ఇల.గణేశన్

Webdunia
ఆదివారం, 22 ఆగస్టు 2021 (14:19 IST)
భారతీయ జనతా పార్టీ తమిళనాడుకు చెందిన సీనియర్ నేత, మాజీ ఎంపీ ఇల. గణేశన్‌‌కు గవర్నర్ గిరి దక్కింది. ఆయనను మణిపూర్‌ రాష్ట్ర గవర్నర్‌గా కేంద్రం నియమించింది. ఈయన నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పచ్చజెండా ఊపారు. మణిపూర్ గవర్నరుగా ఉన్న నజ్మా హెప్తుల్లా పదవీ విరమణ చేయడంతో.. గణేశన్‌ను గవర్నర్‌గా నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. 
 
కాగా, తమిళనాడుకు చెందిన ఈయన... రాజ్యసభ సభ్యుడిగా కూడా సేవలందించారు. తమిళనాడు రాష్ట్ర శాఖ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే, పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశాడు. మణిపూర్ గవర్నరుగా ఉన్న డాక్టర్ నజ్మా హెప్తుల్లా ఆగస్టు 20వ తేదీతో పదవీ విరమణ చేయడంతో ఆమె స్థానంలో ఇల.గణేశన్‌ను కేంద్రం నియమించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments