Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రంకన్‌ డ్రైవ్ లో పట్టుబడిన ఐఏఎస్ ఆఫీసర్

Webdunia
గురువారం, 8 ఆగస్టు 2019 (07:37 IST)
మద్యం మత్తులో కారు నడిపి జర్నలిస్టు మృతికి కారణమయ్యాడన్న ఆరోపణలతో అరెస్టైన ఐఏఎస్ ఆఫీసర్ శ్రీరామ్ వెంకటరామన్(33)​కు కేరళ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఆయన మద్యం తాగి డ్రైవింగ్ చేశాడన్న పోలీసుల వాదనలో నిజం లేదని శ్రీరామ్ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు.

శ్రీరామ్ బ్లడ్ శాంపిల్ రిపోర్టు పరిశీలించి.. ఆల్కహాల్ తీసుకుని కారు నడపలేదన్న డిఫెన్స్ వాదనను మెజిస్ట్రేట్ అనీశా అంగీకరించి బెయిల్ మంజూరు చేశారు. ఈనెల 3న ఓ పార్టీ నుంచి కారులో వస్తున్న శ్రీరామ్.. బైక్ మీద వెళ్తున్న జర్నలిస్టు మహమ్మద్ బషీర్(35)ను ఢీకొట్టారు. మళయాల పత్రిక ‘సిరాజ్’ బ్యూరో చీఫ్​ గా పనిచేస్తున్న బషీర్ ప్రమాదంలో అక్కడికక్కడే చనిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments