Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటక రాష్ట్రంలో కుప్పకూలిన ట్రైనీ హెలికాఫ్టర్

Webdunia
గురువారం, 1 జూన్ 2023 (14:59 IST)
కర్నాటక రాష్ట్రంలో ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన ట్రైనీ హెలికాఫ్టర్ ఒకటి కుప్పకూలింది. రాష్ట్రంలోని చామరాజ నగర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో హెలికాఫ్టరులో ఇద్దరు పైలెట్లు ఉన్నారు. వారిద్దరూ ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. వీరిలో ఒకరు మహిళా పైలెట్ కావడం గమనార్హం. ఈ మేరకు వాయుసేన ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రమాదంపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విచారణకు ఆదేశించింది. 
 
కాగా, తమ రోజువారీ శిక్షణలో భాగంగా, వాయుసేనకు చెందిన కిరణ్ శ్రేణి విమానం బెంగుళూరులోని ఎయిర్ ఫోర్స్‌ స్టేషన్ నుంచి బయలుదేరింది. ఈ క్రమంలో చామరాజ నగర్ సమీపంలోని భోగాపుర గ్రామంలో బహిరంగ ప్రదేశంలో ఈ విమానం కూలిపోయింది. ఇందులోని ఇద్దరు పైలెట్లు భూమిక, తేజ్ పాల్ స్వల్పంగా గాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments