Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటక రాష్ట్రంలో కుప్పకూలిన ట్రైనీ హెలికాఫ్టర్

Webdunia
గురువారం, 1 జూన్ 2023 (14:59 IST)
కర్నాటక రాష్ట్రంలో ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన ట్రైనీ హెలికాఫ్టర్ ఒకటి కుప్పకూలింది. రాష్ట్రంలోని చామరాజ నగర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో హెలికాఫ్టరులో ఇద్దరు పైలెట్లు ఉన్నారు. వారిద్దరూ ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. వీరిలో ఒకరు మహిళా పైలెట్ కావడం గమనార్హం. ఈ మేరకు వాయుసేన ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రమాదంపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విచారణకు ఆదేశించింది. 
 
కాగా, తమ రోజువారీ శిక్షణలో భాగంగా, వాయుసేనకు చెందిన కిరణ్ శ్రేణి విమానం బెంగుళూరులోని ఎయిర్ ఫోర్స్‌ స్టేషన్ నుంచి బయలుదేరింది. ఈ క్రమంలో చామరాజ నగర్ సమీపంలోని భోగాపుర గ్రామంలో బహిరంగ ప్రదేశంలో ఈ విమానం కూలిపోయింది. ఇందులోని ఇద్దరు పైలెట్లు భూమిక, తేజ్ పాల్ స్వల్పంగా గాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments