Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆల్కహాల్ తాగే అమ్మాయిలను చూస్తే భయమేస్తోంది: మనోహర్ పారికర్

గోవాలో మాదకద్రవ్యాల వ్యాపారంపై గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మాట్లాడారు. ఆల్కహాల్ తీసుకునే అమ్మాయిల సంఖ్య పెరిగిపోతుందని.. గోవా నుంచి డ్రగ్స్‌ను తరిమికొడతామని మనోహర్ పారికర్ ఉద్ఘాటించారు.

Webdunia
శనివారం, 10 ఫిబ్రవరి 2018 (09:31 IST)
గోవాలో మాదకద్రవ్యాల వ్యాపారంపై గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మాట్లాడారు. ఆల్కహాల్ తీసుకునే అమ్మాయిల సంఖ్య పెరిగిపోతుందని.. గోవా నుంచి డ్రగ్స్‌ను తరిమికొడతామని మనోహర్ పారికర్ ఉద్ఘాటించారు. 
 
గోవా యువత కష్టపడి పని చేయాలనుకోవట్లేదని పారికర్ ఆవేదన వ్యక్తం చేశారు. యువతలో కష్టపడే తత్త్వం కనుమరుగైందని.. సింపుల్ వర్క్ వైపే వారు మొగ్గుచూపుతున్నారని మనోహర్ పారికర్ వ్యాఖ్యానించారు. అంతేగాకుండా ప్రభుత్వ ఉద్యోగాల కోసం వారు క్యూ కడుతున్నారని.. గవర్నమెంట్ జాబ్ అంటే పని వుండదనే భావన వారిలో వుందని మనోహర్ పారికర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
 
అమ్మాయిల్లో ఆల్కహాల్ సేవించే అలవాటు పెరిగిపోతుందని.. ఇది తనకెంతో భయాన్ని కలుగజేస్తోందని గోవాలో జరిగిన స్టేట్ యూత్ పార్లమెంట్ ప్రసంగంలో పేర్కొన్నారు. కాలేజీల్లో డ్రగ్స్ సంస్కృతి ఎక్కువగా వుందని భావించట్లేదని.. ఇప్పటివరకు 170 మంది డ్రగ్స్ ప్లెడర్లను అరెస్ట్ చేశామన్నారు. మన చట్టం ప్రకారం కొంత మొత్తం డ్రగ్స్‌తో పట్టుబడిన వ్యక్తులు ఎనిమిది మంది నుంచి 15 రోజుల్లో బెయిల్‌పై బయటకు వస్తున్నారని చెప్పుకొచ్చారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments