Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ఎవ్వరితో పడుకోను.. నాకూ భార్య వుంది.. కర్ణాటక స్పీకర్ రమేష్

Webdunia
శుక్రవారం, 22 మార్చి 2019 (10:38 IST)
కర్ణాటక అసెంబ్లీలో స్పీకర్ కేఆర్ రమేష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనం సృష్టించాయి. సీనియర్ కాంగ్రెస్ నేత కేహెచ్ మునియప్ప చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. గత ఫిబ్రవరి 15న శ్రీనివాస్‌పూర్ తాలుకాలోని ఓ కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం సందర్భంగా మునియప్ప కేఆర్ రమేశ్‌పై పలు ఇబ్బందికర వ్యాఖ్యలు చేశారు. 
 
తానూ, రమేశ్ భార్యాభర్తల లాంటివారిమని, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. నెల క్రితం మునియప్ప చేసిన ఈ కామెంట్స్‌పై కేఆర్ రమేశ్ తాజాగా అసెంబ్లీ సభలోనే స్పందించారు. తాను పురుషులతో కలిసి పడుకోనన్నారు. పురుషులతోనే కాదు.. ఎవరితోనూ పడుకోనని కేఆర్ రమేష్ స్పష్టం చేశారు.
 
తనకో భార్య ఉంది.. ఆమెతో వివాహమై దశాబ్దాలు గడుస్తోంది. మునియప్పకు తనతో పడుకోవాలని ఆసక్తిగా ఉందేమో.. కానీ తనకు లేదు. ఎవరితోనూ వివాహేతర సంబంధాలు పెట్టుకోవాలన్న ఆలోచన కూడా తనకు లేదన్నారు. ప్రస్తుతం స్పీకర్ రమేష్ చేసిన వ్యాఖ్యలపై నెట్టింట మీమ్స్ పేలుతున్నాయి. షేర్లు, లైక్లతో నెట్టింట ఈ వార్త వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments