Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూరలో ఉప్పు తక్కువైందని భార్యను చంపేశాడు..

Webdunia
ఆదివారం, 2 అక్టోబరు 2022 (09:33 IST)
బీహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కూరలో ఉప్పు తక్కువైందన్న కోపంతో కట్టుకున్న భార్యను కత్తితో పొడిచి చంపేశాడు. ఈ దారుణం తాజాగా వెలుగు చూసింది. ఈ రాష్ట్రంలోని కలాన్‌ గ్రామానికి చెందిన ప్రభురాం అనే వ్యక్తి భార్య వంట చేసింది. 
 
అయితే, ఆరోగ్యం దృష్ట్యా కూరలో కాస్త ఉప్పు తగ్గించింది. భోజన సమయంలో కూరలో ఉప్పు తక్కువగా ఉందని భార్యపై ప్రభురాం ఆగ్రహం వ్యక్తం చేశాడు. 
 
ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య మాటామాటా పెరిగింది. దీంతో మరింత కోపంతో ఊగిపోయిన భర్త.. ఆమెను కత్తితో దారుణంగా హత్య చేశాడు. పోలీసులు ప్రభురాంను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

David Warner: రాబిన్‌హుడ్‌ కోసం హైదరాబాదులో డేవిడ్ వార్నర్- హగ్ ఇవ్వని కేతిక (video)

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments