Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూరలో ఉప్పు తక్కువైందని భార్యను చంపేశాడు..

Webdunia
ఆదివారం, 2 అక్టోబరు 2022 (09:33 IST)
బీహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కూరలో ఉప్పు తక్కువైందన్న కోపంతో కట్టుకున్న భార్యను కత్తితో పొడిచి చంపేశాడు. ఈ దారుణం తాజాగా వెలుగు చూసింది. ఈ రాష్ట్రంలోని కలాన్‌ గ్రామానికి చెందిన ప్రభురాం అనే వ్యక్తి భార్య వంట చేసింది. 
 
అయితే, ఆరోగ్యం దృష్ట్యా కూరలో కాస్త ఉప్పు తగ్గించింది. భోజన సమయంలో కూరలో ఉప్పు తక్కువగా ఉందని భార్యపై ప్రభురాం ఆగ్రహం వ్యక్తం చేశాడు. 
 
ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య మాటామాటా పెరిగింది. దీంతో మరింత కోపంతో ఊగిపోయిన భర్త.. ఆమెను కత్తితో దారుణంగా హత్య చేశాడు. పోలీసులు ప్రభురాంను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments