Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూరలో ఉప్పు తక్కువైందని భార్యను చంపేశాడు..

Webdunia
ఆదివారం, 2 అక్టోబరు 2022 (09:33 IST)
బీహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కూరలో ఉప్పు తక్కువైందన్న కోపంతో కట్టుకున్న భార్యను కత్తితో పొడిచి చంపేశాడు. ఈ దారుణం తాజాగా వెలుగు చూసింది. ఈ రాష్ట్రంలోని కలాన్‌ గ్రామానికి చెందిన ప్రభురాం అనే వ్యక్తి భార్య వంట చేసింది. 
 
అయితే, ఆరోగ్యం దృష్ట్యా కూరలో కాస్త ఉప్పు తగ్గించింది. భోజన సమయంలో కూరలో ఉప్పు తక్కువగా ఉందని భార్యపై ప్రభురాం ఆగ్రహం వ్యక్తం చేశాడు. 
 
ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య మాటామాటా పెరిగింది. దీంతో మరింత కోపంతో ఊగిపోయిన భర్త.. ఆమెను కత్తితో దారుణంగా హత్య చేశాడు. పోలీసులు ప్రభురాంను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments