Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. కొద్దిరోజులకే కట్నం తేవాలన్నాడు.. భార్య?

Webdunia
సోమవారం, 15 జులై 2019 (20:01 IST)
ప్రేమించి వివాహం చేసుకుని.. భార్యను చిత్ర హింసలకు గురిచేశాడు. చివరికి భర్త వేధింపులు తాళలేక ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్ జిల్లాకు చెందిన షోయబ్ అనే వ్యక్తి ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. 
 
ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన మిస్బా అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు మధ్య కొద్ది రోజుల్లోనే విబేధాలు తలెత్తాయి. ఈ మనస్పర్ధల కారణంగా ప్రేమించి వివాహం చేసుకున్న భార్యను భర్త చిత్ర హింసలకు గురిచేశాడు. 
 
వరకట్నం కోసం వేధించడం మొదలెట్టాడు. దీంతో పుట్టింటికి వెళ్లిపోయిన మిస్బా.. భర్త హింసలను తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు షోయబ్‌‍ను అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో వివాహం చేసుకుని వరకట్నం కోసం వేధింపులకు గురిచేసిన షోయబ్‌ను కఠినంగా శిక్షించాలని మిస్బా తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments