Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మో దెయ్యం.. హాస్టల్ ఖాళీ చేస్తున్న విద్యార్థులు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 15 జులై 2019 (19:49 IST)
దెయ్యం భయంతో హాస్టల్‌లో వుంటున్న విద్యార్థులు ఖాళీ చేసి పారిపోతున్నారు. ఈ ఘటన ఏపీలో కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఏపీ, కర్నూలు జిల్లాలోని ఓ మోడల్ స్కూల్‌లో దెయ్యముందంటూ విద్యార్థులు జడుసుకుంటున్నారు. ప్రభుత్వ ఆధీనంలోని ఈ స్కూల్, హాస్టల్ ప్రాంతాల్లో దెయ్యం సంచరిస్తుందని.. విద్యార్థినులు వాపోతున్నారు. 
 
ఈ మోడల్ స్కూల్‌లో చేరే విద్యార్థులు తప్పనిసరిగా హాస్టల్‌లో చేరాల్సిందే. ఈ క్రమంలో వంద మంది విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. ఈ నేపథ్యంలో హాస్టల్‌లు రకరకాల శబ్ధాలు వినవస్తున్నాయని విద్యార్థులు చెప్తున్నారు. అదీ రాత్రి పూట వినిపించే శబ్ధాలకు విద్యార్థినులు జడుసుకుంటున్నారు. 
 
ఈ విషయాన్ని తల్లిదండ్రులతో విద్యార్థులు తెలపడం ద్వారా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వీరిలో కొంతమంది విద్యార్థినులు హాస్టల్ ఖాళీ చేసుకుని ఇంటికి వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం ఈ స్కూల్ మొత్తం ఖాళీ అయిపోయిందని.. విద్యార్థినులకు ఎంత నచ్చజెప్పినా దెయ్యం భయంతో విద్యార్థులు ఆ పాఠశాలకు దూరమయ్యారని వార్తలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments