Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణికులకు ఇచ్చే దుప్పట్లు నెలకు ఒకసారైనా ఉతుకుతారు : రైల్వే మంత్రి

ఠాగూర్
గురువారం, 28 నవంబరు 2024 (15:34 IST)
రైలు ఏసీ బోగీల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఇచ్చే దుప్పట్లను నెలకు ఒకసారైనా ఉతుకుతారని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యుడు కుల్దీప్ ఇండోరా అడిగిన ప్రశ్నకు మంత్రి పైవిధంగా సమాధానిమిచ్చారు. భారతీయ రైల్వేలో ఉపయోగించే దుప్పట్లు తేలికగా, సులభంగా ఉతకవచ్చని మంత్రి తెలిపారు. రైళ్లలో ప్రయాణికుల సౌకర్య, భద్రతను నిర్ధారించడానికి తీసుకున్న ఇతర చర్యల గురించి కూడా మంత్రి సభకు తెలిపారు. 
 
రైళ్లలో ప్రయాణించే అనేక మంది ప్రయాణికులకు తరచుగా ఇదే సమస్య ఎదురవుతుంది. ప్రస్తుతం ఇదే అంశంపై పార్లమెంటులో ప్రశ్నించడం హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు దీనికి రైల్వే మంత్రి వివరంగా సమాధానం చెప్పడం కూడా అనేక మందిని ఆకర్షించింది. ఈ సమాధానం చూసిన అనేక మంది పలు రకాలుగా స్పందిస్తున్నారు. కొంత మంది బెడ్ షీట్లను నెలకు ఒక్కసారైనా ఉతుకుతున్నారని అంటుండగా, మరికొంత మంది మాత్రం నెలకు రెండు సార్లు వాష్ చేయాలని కోరుతున్నారు. ఇంట్లో మాదిరిగా నెలకు ఓసారి ఉతికితే చాలని ఇంకొంత మంది కామెంట్లు చేయడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments