Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగుళురూ రోడ్డు ప్రమాదం : డీఎంకే ఎమ్మెల్యే కొడుకు - కోడలు మృతి

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (12:03 IST)
కర్నాటక రాజధాని బెంగుళూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ మృతుల్లో ఒకరు తమిళనాడు హోసూరు డీఎంకే ఎమ్మెల్యే ప్రకాష్ కుమారుడు, కోడలు ఉన్నారు. 
 
అతి వేగంతో వచ్చిన ఆడి కారు.. రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టడంతో నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో హోసూరు డీఎంకే ఎమ్మెల్యే వై. ప్రకాశ్‌ కుమారుడు కరుణసాగర్‌, కోడలు బిందు సహా ఏడుగురు మృతి చెందారు. ఆరుగురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా తుదిశ్వాస విడిచారు. 
 
మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. డివైడర్‌ను ఢీకొని కారులో మంటలు చెలరేగడంతో ప్రమాద తీవ్రతను పెంచింది. సోషల్‌ మీడియాలో ప్రమాదానికి సంబంధించిన చిత్రాలు చక్కర్లు కొడుతున్నాయి.1 ఘటనకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖైరతాబాద్ గణేషుని సమక్షంలో తల్లాడ కె.పి.హెచ్.బి. కాలనీలో చిత్రం

Lavanya Tripathi : టన్నెల్ ట్రైలర్ లో లావణ్య త్రిపాఠి, అధర్వ మురళీ కాంబో అదిరింది

మదరాసి చేయడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నా : శివకార్తికేయన్

Ram: ఆంధ్రా కింగ్ తాలూకా లో ఫస్ట్ డే ఫస్ట్ షో జరుపుకుంటున్న అభిమానిగా రామ్

లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ బిర్యానీ చేస్తే నేను కొత్తిమీర చల్లాను : మౌళి తనుజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

తర్వాతి కథనం
Show comments