Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందువులు ఎక్కువ మందిని కనాలి : యతి సత్యదేవానంద్ సరస్వతి

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2022 (14:18 IST)
దేశంలో ముస్లింలు జనాభాపరంగా మెజార్టీ సాధిస్తే భారత్ ముస్లిం దేశంగా మారిపోతుందని అందువల్ల హిందువులు మరింత మందిని కనాలని అఖిల భారత సంత్ పరిషత్‌కు చెందిన స్వామి యతి సత్యదేవానంద్ సరస్వతి పిలుపునిచ్చారు. రానున్న దశాబ్దాల్లో భారత్ హిందువులు తక్కువుగా ఉన్న దేశంగా మారకుండా ఉండాలంటే హిందువులు మరింత మంది పిల్లన్ని కనాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ముబారక్ పూర్‌లో మూడు రోజుల పాటు ధర్మ సంసద్ జరుగుతోంది. ఈ సందర్భంగా అఖిల భారతీయ సంత్ పరిషత్ హిమాచల్ ప్రదేశ్ ఇన్‌చార్జ్ యతి సత్యదేవానంద్ సరస్వతి కూడా పాల్గొన్నారు. ఇందులో ఆయన కీలక ప్రసంగం చేశారు. 
 
"భారత్ ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ హిందువులు మెజారిటీగా ఉన్నారు. కానీ, ముస్లింలు ఒక ప్రణాళిక ప్రకారం ఎక్కువ మందిని కంటూ తమ సంతతిని పెంచుకుంటున్నారు. ముస్లింలు మెజార్టీ సాధిస్తే పాకిస్థాన్ మాదిరిగానే భారత్ కూడా ఇస్లామిక్ దేశంగా మారిపోతుంది. దీన్ని నివారించేందుకే హిందువులు మరింత మంది పిల్లన్ని కనాలని తమ సంస్థ కోరుతుంది" అని పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments