Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందువులు ఎక్కువ మందిని కనాలి : యతి సత్యదేవానంద్ సరస్వతి

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2022 (14:18 IST)
దేశంలో ముస్లింలు జనాభాపరంగా మెజార్టీ సాధిస్తే భారత్ ముస్లిం దేశంగా మారిపోతుందని అందువల్ల హిందువులు మరింత మందిని కనాలని అఖిల భారత సంత్ పరిషత్‌కు చెందిన స్వామి యతి సత్యదేవానంద్ సరస్వతి పిలుపునిచ్చారు. రానున్న దశాబ్దాల్లో భారత్ హిందువులు తక్కువుగా ఉన్న దేశంగా మారకుండా ఉండాలంటే హిందువులు మరింత మంది పిల్లన్ని కనాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ముబారక్ పూర్‌లో మూడు రోజుల పాటు ధర్మ సంసద్ జరుగుతోంది. ఈ సందర్భంగా అఖిల భారతీయ సంత్ పరిషత్ హిమాచల్ ప్రదేశ్ ఇన్‌చార్జ్ యతి సత్యదేవానంద్ సరస్వతి కూడా పాల్గొన్నారు. ఇందులో ఆయన కీలక ప్రసంగం చేశారు. 
 
"భారత్ ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ హిందువులు మెజారిటీగా ఉన్నారు. కానీ, ముస్లింలు ఒక ప్రణాళిక ప్రకారం ఎక్కువ మందిని కంటూ తమ సంతతిని పెంచుకుంటున్నారు. ముస్లింలు మెజార్టీ సాధిస్తే పాకిస్థాన్ మాదిరిగానే భారత్ కూడా ఇస్లామిక్ దేశంగా మారిపోతుంది. దీన్ని నివారించేందుకే హిందువులు మరింత మంది పిల్లన్ని కనాలని తమ సంస్థ కోరుతుంది" అని పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments