Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 100 శాతం డబుల్ వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న తొలి రాష్ట్రం!

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (07:30 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కోసం కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టాయి. ఈ ప్రక్రియ ఇప్పటికీ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో హిమాలయా పర్వతశ్రేణుల్లో ఉన్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం వందకు వందశాతం డబుల్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తిచేసింది. దీంతో వంద శాతం డబుల్ వ్యాక్సినేషన్ పూర్తిచేసిన తొలి రాష్ట్రంలో హిమాచల్ ప్రదేశ్ అవతరించింది. 
 
ఇదే అంశంపై ఆ రాష్ట్ర వైద్యశాఖ అధికారులు స్పందిస్తూ, రాష్ట్రంలో వంద శాతం మందికి కోవిడ్ డోసులు అందజేసినట్టు చెప్పారు. ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ కార్యాచరణ కారణంగానే రాష్ట్రంలో వందశాతం వ్యాక్సినేషన్‌ను విజయవంతంగా పూర్తిచేయగలిగినట్టు చెప్పారు. 
 
ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవీయ కూడా ప్రశంసించారని చెప్పారు. ఈ మేరకు ఆదివారం బిలాస్‌పూర్‌లో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు చాలా మేరకు తగ్గుముఖం పట్టాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments