Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్.హెచ్-5లో కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ జామ్... ఎందుకో తెలుసా?

Webdunia
మంగళవారం, 25 జూన్ 2019 (15:23 IST)
హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని జాతీయ రహదారి నంబరు ఐదులో కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ జాతీయ రహదారిపై కొండ చరియలు విరిగిపడటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కిన్ననూర్ ప్రాంతంలోని కషంగ్ నలా అనే ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ కారణంగా భారీ సంఖ్యలో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. 
 
ఈ విషయం తెలుసుకున్న జాతీయ రహదారుల మరమ్మతు విభాగం అధికారులు జేసీబీల సహాయంతో ఈ కొండ చరియలను తొలగించే పనులను ముమ్మరం చేశాయి. ఈ కొండ చరియలకు విరిగిపడుతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments