Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్.హెచ్-5లో కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ జామ్... ఎందుకో తెలుసా?

Webdunia
మంగళవారం, 25 జూన్ 2019 (15:23 IST)
హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని జాతీయ రహదారి నంబరు ఐదులో కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ జాతీయ రహదారిపై కొండ చరియలు విరిగిపడటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కిన్ననూర్ ప్రాంతంలోని కషంగ్ నలా అనే ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ కారణంగా భారీ సంఖ్యలో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. 
 
ఈ విషయం తెలుసుకున్న జాతీయ రహదారుల మరమ్మతు విభాగం అధికారులు జేసీబీల సహాయంతో ఈ కొండ చరియలను తొలగించే పనులను ముమ్మరం చేశాయి. ఈ కొండ చరియలకు విరిగిపడుతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments