Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందు బాబులకు షాకిచ్చిన సర్కారు.. తాగుబోతులు కౌ సెస్ చెల్లించాల్సిందే...

Webdunia
శనివారం, 18 మార్చి 2023 (13:15 IST)
మందు బాబులకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తేరుకోలేని షాకిచ్చింది. ఇకపై మందు బాటిళ్లపై ఆవుల సుంకం (కౌ సెస్) వసూలు చేయాలని నిర్ణయించింది. ఒక్కో బాటిల్‌పై రూ.10 చొప్పున విధిస్తామని తెలిపింది. దీని వల్ల రాష్ట్ర ఖజానాకు రూ.100 కోట్ల మేరకు వస్తాయని, ఈ నిధులను రాష్ట్రంలో పాడిపరిశ్రమల అభివృద్ధికి ఖర్చుచేస్తామని తెలిపింది. 
 
2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ సెస్‌ను వసూలు చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సఖు తెలిపారు. పాడిపరిశ్రమ అభివృద్ధి, పాల ఉత్పత్తిదారుల ఆదాయాన్ని పెంచేందుసు వీలుగా ఆవు, గెదె పాలను కొనుగోలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రజలకు పిలుపునివ్వడమే కాకుండా, ప్రభుత్వం కూడా భారీ ఎత్తున వీటిని కొనుగోలుచేయనుంది. ఈ క్రమంలోనే ఆవు సెస్ వసూలు చేయాలని ప్రతపాదించింది.
 
ఇకపోతే, హిమాచల్ ప్రదేశ్ బడ్జెట్ వివరాల్లోకి వెళ్తే.. రూ.53413 కోట్ల బడ్జెట్ ఉంటగా ఇందులో పాడిపరిశ్రమను అభివృద్ధి చేసేందుకు వీలుగా హిం-గంగా ప్రాజెక్టును ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం రూ.500 కోట్ల మేరకు ఖర్చు చేయనున్నారు. ఇందులోభాగంగా, 2.31 లక్షల మంది పాడి రైతులకు రూ.1500 మేరకు వింఛను అందజేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments