Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీమ చెల్లెమ్మ.. అత్తిలి చిన్నమ్మ.. అందరి స్లోగన్ ఒకటేరా.. సైకో పోవాలి...

Webdunia
శనివారం, 18 మార్చి 2023 (11:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైకాపాకు పరాభవం తప్పలేదు. ఎమ్మెల్యే కోటాతో స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. కానీ, పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో మాత్రం పరాభవం తప్పలేదు. మొత్తం మూడు స్థానాల్లో రెండు టీడీపీ కైవసం చేసుకోగా, ఒక స్థానంలో వైకాపా, టీడీపీల మధ్య హోరాహోరీగా పోటీ సాగుతోంది. ముఖ్యంగా, అధికార బలంతో పలు అక్రమాలకు పాల్పడినప్పటికీ వైకాపా అభ్యర్థులను పట్టభద్రులు చిత్తుగా ఓడించి, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించారు. 
 
దీనిపై టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న తనదైనశైలిలో స్పందించారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా ప్రజల మూడో ఎలా ఉందో గ్రహించవచ్చన్నారు. వచ్చే ఎన్నికల్లో  జగన్మోహన్ రెడ్డికి బైబై చెప్పడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ఈ ఫలితాలపై ఆయన ఓ ట్వీట్ చేశారు. "సీమ చెల్లెమ్మ, అత్తిలి చిన్నమ్మ, శ్రీశైలం అమ్మమ్మ అందరి స్లోగన్ ఒకటేరా.. సేకో పోవాలి. సైకిల్ రావాలి" అంటూ ట్వీట్ చేశారు. ఇది ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

లోకేష్ కనగరాజ్ హీరోగా రచితా రామ్ నాయిక గా చిత్రం..

పుష్పక విమానం తరహాలో ఉఫ్ఫ్ యే సియాపా రాబోతోంది

OG record: పవన్ కళ్యాణ్ దే కాల్ హిమ్ ఓజీ అమెరికాలో రికార్డ్

ఇద్దరు చదువు రాని వాళ్లు ప్రేమిస్తే ఎలావుంటుందనేదే లిటిల్ హార్ట్స్ మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments