Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిమాచల్ ప్రదేశ్ భారీ వర్షాలు- కొట్టుకుపోయిన గ్రామం.. ఆరుగురు మృతి.. 53మంది గల్లంతు

వరుణ్
ఆదివారం, 4 ఆగస్టు 2024 (09:32 IST)
Himachal Pradesh
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కులు, మండి, సిమ్లాలలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల మేఘాలు కమ్ముకున్నాయి. వరదల కారణంగా చాలా గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 60కి పైగా ఇళ్లు కొట్టుకుపోయాయి. వరదల్లో మృతి చెందిన ఆరుగురి  మృతదేహాలను ఇప్పటి వరకు వెలికి తీశారు.
 
వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన సమాజ్ గ్రామానికి చెందిన అనితా దేవి మాట్లాడుతూ, "మేము రాత్రి నిద్రపోతున్నాం అప్పుడు ఒక్కసారిగా భయంకరమైన శబ్ధం వినిపించి ఇల్లు కంపించింది. బయటకు చూసే సరికి ఊరు జలమయమైంది.
 
ఆ తర్వాత వెంటనే ఇంటి నుంచి బయటకు వచ్చి సమీపంలోని భగవతి కాళి ఆలయంలో తలదాచుకున్నాం. రాత్రంతా అక్కడే ఉండిపోయాం. మా ఇల్లు మాత్రమే బయటపడింది. మా ఊరిలోని ఇళ్లన్నీ నా కళ్ల ముందే కొట్టుకుపోయాయి." అని బాధితులు వాపోయారు. 
 
ఇప్పటి వరకు తప్పిపోయిన వారి సంఖ్య సిమ్లాలో అత్యధికంగా 33 మంది ఉండగా, కులు తొమ్మిది మంది, మండిలో ఆరుగురు ఉన్నారు. మొత్తం 55 మందిని సహాయక శిబిరాలకు తరలించగా, 25 మంది చిక్కుకుపోయినట్లు సమాచారం. ఇంకా 61 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments