Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుప్పకూలిన ఫ్లైయింగ్ ప్రాక్టీస్ హెలికాఫ్టర్ - పైలెట్లు దుర్మరణం

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (15:17 IST)
ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌లో స్వామి వివేకానంద విమానాశ్రయంలో గురువారం రాత్రి 9:10 గంటలకు హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో అందులోని ఇద్దరు పైలట్లు దుర్మరణంపాలయ్యారు. మరణించిన పైలట్లను కెప్టెన్ గోపాల్ కృష్ణ పాండా, కెప్టెన్ ఏపీ శ్రీవాస్తవగా గుర్తించారు.
 
హెలికాప్టర్‌ను ల్యాండ్ చేసేందుకు పైలట్లు ప్రయత్నించగా హెలికాప్టర్‌లో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. విమానంలో ప్రయాణికులెవరూ లేరని చెబుతున్నారు. రాయ్‌పూర్‌లోని ఎయిర్‌పోర్టులో పైలట్లు ఫ్లైయింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments