Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుప్పకూలిన ఫ్లైయింగ్ ప్రాక్టీస్ హెలికాఫ్టర్ - పైలెట్లు దుర్మరణం

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (15:17 IST)
ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌లో స్వామి వివేకానంద విమానాశ్రయంలో గురువారం రాత్రి 9:10 గంటలకు హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో అందులోని ఇద్దరు పైలట్లు దుర్మరణంపాలయ్యారు. మరణించిన పైలట్లను కెప్టెన్ గోపాల్ కృష్ణ పాండా, కెప్టెన్ ఏపీ శ్రీవాస్తవగా గుర్తించారు.
 
హెలికాప్టర్‌ను ల్యాండ్ చేసేందుకు పైలట్లు ప్రయత్నించగా హెలికాప్టర్‌లో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. విమానంలో ప్రయాణికులెవరూ లేరని చెబుతున్నారు. రాయ్‌పూర్‌లోని ఎయిర్‌పోర్టులో పైలట్లు ఫ్లైయింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments