Webdunia - Bharat's app for daily news and videos

Install App

మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత: కాల్పులు, టియర్ గ్యాస్ ప్రయోగం

Webdunia
శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (15:42 IST)
Manipur
మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తతగా మారింది. మణిపూర్‌లోని తెంగ్నౌపాల్ జిల్లాలో భద్రతా బలగాలు, సాయుధ వ్యక్తుల మధ్య తాజాగా కాల్పులు జరిగాయి. బిష్ణుపూర్ జిల్లాలోని ఫౌగాక్ చావో ఇఖాయ్‌లో వేలాదిమంది నిరసనకారులు గుమికూడారు. 
 
టోర్‌బంగ్‌లోని వారి నిర్జన గృహాలకు చేరుకునే ప్రయత్నంలో ఆర్మీ బారికేడ్‌లను ఛేదించడానికి ప్రయత్నించారు. దీంతో శుక్రవారం కాల్పుల సంఘటన జరిగింది. 
 
ఇంకా పరిస్థితిని అదుపు చేసేందుకు టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించారు. మే 3వ తేదీన మణిపూర్‌లో జాతి హింస చెలరేగడంతో 160 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments