Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవాలో సునామీ సైరన్.. భయపడిపోయిన ప్రజలు

Webdunia
శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (15:31 IST)
గోవాలో సునామీ సైరన్ మోగింది. దీంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. పనాజీ సమీపంలోని పోర్వోరిమ్ ప్రాంతంలో వున్న కొండపై ముందస్తు హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది సునామీ వచ్చే విపత్తును ముందే పసిగట్టి సైరన్ ద్వారా హెచ్చరిస్తుంది. 
 
ఒక్కసారిగా సైరన్ మోగడంతో ప్రజలు షాక్ అయ్యారు. సునామీ వస్తుందేమోనని భయపడ్డారు. 20 నిమిషాల పాటు సైరన్ మోగింది. సాంకేతిక సమస్య వల్ల ఈ సైరన్ మోగిందని అధికారులు తెలపడంతో హమ్మయ్య అంటూ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నటీనటులకు ప్రభుత్వం ఏమి చేయాలో చెప్పనవసరం లేదు- సిద్ధార్థ్

ప్రణీత్ హనుమంతుపై ఫైర్ అయిన సుధీర్ బాబు.. చీడపురుగు అంటూ?

ప్రభాస్‌తో సందీప్ రెడ్డి వంగా చిత్రం.. స్పిరిట్‌లో కొరియన్ యాక్టర్?

ఎరుపు రంగు ఎంబ్రాయిడరీ చీరలో బుట్టబొమ్మ

కమల్ హాసన్‌ వాయిస్‌తో అదరగొట్టిన హాస్యబ్రహ్మ... video

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పనస పండు ఆరోగ్య ప్రయోజనాలు

వెల్లుల్లి వాసన పడదా.. మహిళలు రెండు రెబ్బలు తింటే?

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

తర్వాతి కథనం
Show comments