Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

ఐవీఆర్
శుక్రవారం, 10 జనవరి 2025 (22:37 IST)
ఇదివరకు 50 ఏళ్ల పైబడినవారికి గుండెపోటు వంటివి వచ్చి హఠాన్మరణం చెందే సంఘటనలు చూస్తుండేవాళ్లం. ఇప్పుడు అసలు వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలు కూడా గుండెపోటు సమస్యలతో మృత్యువాత పడుతున్నారు. శుక్రవారం గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాదులోని థాల్తేజ్ ప్రాంతంలోని జెబార్ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న బాలిక గుండెపోటుతో మృతి చెందింది.
 
స్కూలు ఆవరణకు రాగానే చిన్నారి తన ఛాతీలో నొప్పిగా వుందని చెప్పింది. ఇంతలో మిగిలిన విద్యార్థులతో కలిసి కారిడార్లో నడుస్తూ వెళ్లి అస్వస్థతగా వుండటంతో కుర్చీలో కూర్చున్నట్లు సిసి కెమేరాలో కనబడుతోంది. అలా కూర్చున్న చిన్నారి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అది గమనించిన పాఠశాల సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె ప్రాణాలు కోల్పోయింది. చిన్నారికి అనారోగ్య సమస్యలు ఏవీ లేవని ఆమె తల్లిదండ్రులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి పై సెస్సెషనల్ కామెంట్ చేసిన అనిల్ రావిపూడి

NTR: ఎన్టీఆర్, నాగార్జునల భిన్నమైన పాత్రలకు తొలి అడుగులు సక్సెస్ సాధిస్తాయా?

చిత్రపురి కార్మిలకు మోసం చేసిన వల్లభనేని అనిల్‌ కు మంత్రులు, అధికారులు అండ ?

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments