Webdunia - Bharat's app for daily news and videos

Install App

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

ఐవీఆర్
శుక్రవారం, 10 జనవరి 2025 (20:12 IST)
సారీ చెప్పినంత మాత్రాన పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా అంటూ తితిదే చైర్మన్ బి.ఆర్ నాయుడు వ్యాఖ్యానించారు. క్షమాపణలు చెప్పడంలో తప్పులేదు కానీ చెప్పినంతమాత్రాన చనిపోయినవారు బతికిరారు కదా అంటూ ప్రశ్నించారు. ఎవరో ఏదో మాట్లాడితే దానిపై స్పందించాల్సిన పనిలేదని అన్నారు.
 
తిరుపతి తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన భక్తుల విషయంలో ప్రభుత్వం క్షమాపణలు చెబుతోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అంతేకాదు ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులకు తితిదే ఈవో, చైర్మన్, సభ్యులందరూ క్షమాపణలు చెప్పాలని కూడా ఆయన సూచన చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ద మనసుతో ఈ ధరిత్రిని - ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా...

కన్నడ తమిళం నుంచి పుట్టింది - కమల్ హాసన్

డిప్యూటీ సీఎం ఆదేశాలు.. వణికిపోతున్న థియేటర్ యజమానులు..

Chiranjeevi : కాలేజీ లెక్చరర్ గా చిరంజీవి - మెగా 157 తాజా అప్ డేట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments