Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనియా కుటుంబం ఆస్తులపై హర్యానా ప్రభుత్వం విచారణ

Webdunia
సోమవారం, 27 జులై 2020 (14:59 IST)
సోనియా కుటుంబసభ్యుల ఆస్తులపై సమగ్ర విచారణకు హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం ఆదేశించింది. 2004 నుంచి 2014 మధ్య కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాలో గాంధీ కుటుంబం సమీకరించిన ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది.

2005లో హర్యానా ముఖ్యమంత్రి భూపేందర్‌ సింగ్‌ హుడా అసోసియేటెడ్‌ జర్నల్స్‌కు 23 ఏళ్ల నాటి రేట్ల ఆధారంగా ఈ ఫ్లాట్ ను గాంధీ కుటుంబ సభ్యులకు అప్పగించారని పేర్కొంటూ ఆ ఫ్లాట్ ను ఇప్పటికే ఈడీ జప్తు చేసింది.

గాంధీ కుటుంబం నిర్వహిస్తున్న రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌, రాజీవ్‌ గాంధీ ఛారిటబుల్‌ ట్రస్ట్‌, ఇందిరా గాంధీ మెమోరియల్‌ ట్రస్ట్‌లపై విచారణకు ఇప్పటికే హోం మంత్రిత్వ శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

అయితే బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ ముఖ్యమంత్రి భూపేందర్‌ సింగ్‌ హుడా పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments