ఢీకొన్న ట్రక్కులు - రూ.కోటి విలువ చేసే మద్యం దగ్ధం

Webdunia
సోమవారం, 28 మార్చి 2022 (11:53 IST)
హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. తారావాడీ - శంగఢ్ జాతీయ రహదారిపై రెండు ట్రక్కులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కోటి రూపాయల విలువ చేసే మద్యం దగ్ధగమైపోయింది. నలాగఢ్ నుంచి ఢిల్లీ వైపునకు వెళుతున్న ట్రక్కులో విస్కీ మద్యాన్ని తీసుకెళుతున్నారు. ఆ సమయంలో రెండు ట్రక్కులు ఢీకొన్నాయి. 
 
తొలుత శామ్‌గడ్ సమీపంలోని ఓ ట్రక్ డ్రైవర్ మొదటి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టారు. దీంతో ఆ ట్రక్కు ఆగిపోయింది. ఈ క్రమంలో వెనుక నుంచి మద్యం లోడుతో వచ్చిన ట్రక్కు రోడ్డుపై ఆగివున్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే ట్రక్కులు రెండు పూర్తిగా కాలిపోయాయి.
 
స్థానికుల సమాచారం అక్కడకు చేరుకున్న పోలీసులు మంటలను ఆర్పివేశాయి. ఈ ప్రమాదంలో రూ.కోటి విలువ చేసే మద్యం కాలిపోయింది. అలాగే, రెండు లారీలు కూడా పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో మొత్తంగా కోట్లాది రూపాయల మేరకు నష్టం వాటిల్లింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments