Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురిని పెళ్లాడాడు.. ముగ్గురూ వెళ్లిపోయారు.. అందుకనీ..

ఆ వ్యక్తిని మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. ముగ్గురూ ఆయన్ను వదిలిపెట్టి వెళ్లిపోయారు. దీంతో ఇక జీవితం తనకు వద్దని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది.

Webdunia
శుక్రవారం, 10 ఆగస్టు 2018 (16:41 IST)
ఆ వ్యక్తిని మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. ముగ్గురూ ఆయన్ను వదిలిపెట్టి వెళ్లిపోయారు. దీంతో ఇక జీవితం తనకు వద్దని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌కు చెందిన జితేంద్ర (34) అనే వ్యక్తి ఓ పాథాలజీ ల్యాబ్‌లో ఆఫీస్ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు మొదట రెండు పెళ్లిళ్లు జరిగాయి. ఆ ఇద్దరు భార్యలు ఆయన్ను వదిలి విడాకులు తీసుకుని వెళ్లిపోయారు. 
 
ఆ తర్వాత మరో మహిళను పెళ్లాడాడు. ఆమె కూడా తాజాగా ఆయన్ను వదిలి వెళ్లిపోయింది. దీంతో తనకిక ఈ జీవితం అక్కర్లేదనుకున్న అతను, తాను పనిచేసే ల్యాబ్‌లోనే ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments