Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ ఆడుతూ వ్యక్తి మృతి.. 45 రోజుల్లో ఎనిమిదో ఘటన!!

Webdunia
సోమవారం, 20 మార్చి 2023 (12:06 IST)
గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌‍లో మరో విషాదకర ఘటన జరిగింది. స్థానిక శాస్త్రి మైదానంలో క్రికెట్ ఆడుతూ కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. క్రికెట్ ఆడుతుండగా ఆయనకు గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచాడు. మృతుడిని మయూర్‌గా గుర్తించారు. గత 45 రోజుల్లో ఈ తరహా ఘటనలు జరగడం ఇది ఎనిమిదోది. 
 
ఈయన తన స్నేహితులతో కలిసి క్రికెట్ బౌలింగ్ చేస్తుండగా, అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన మైదానంలో కొంది సేపు కూర్చొని కిందపడిపోయాడు. అతని స్నేహితులు ఆయన్ను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మయూర్ చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. 
 
కాగా, స్వర్ణకారుడైన మయూర్.. కుటుంబానికి ఏకైక ఆధారం. పైగా, ఎలాంటి చెడు అలవాట్లు కూడా లేవని ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments