Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ ఆడుతూ వ్యక్తి మృతి.. 45 రోజుల్లో ఎనిమిదో ఘటన!!

Webdunia
సోమవారం, 20 మార్చి 2023 (12:06 IST)
గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌‍లో మరో విషాదకర ఘటన జరిగింది. స్థానిక శాస్త్రి మైదానంలో క్రికెట్ ఆడుతూ కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. క్రికెట్ ఆడుతుండగా ఆయనకు గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచాడు. మృతుడిని మయూర్‌గా గుర్తించారు. గత 45 రోజుల్లో ఈ తరహా ఘటనలు జరగడం ఇది ఎనిమిదోది. 
 
ఈయన తన స్నేహితులతో కలిసి క్రికెట్ బౌలింగ్ చేస్తుండగా, అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన మైదానంలో కొంది సేపు కూర్చొని కిందపడిపోయాడు. అతని స్నేహితులు ఆయన్ను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మయూర్ చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. 
 
కాగా, స్వర్ణకారుడైన మయూర్.. కుటుంబానికి ఏకైక ఆధారం. పైగా, ఎలాంటి చెడు అలవాట్లు కూడా లేవని ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments