Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరేళ్ల బాలికపై దుండగుడు అత్యాచార యత్నం: కాపాడిన వానర దండు

ఐవీఆర్
సోమవారం, 23 సెప్టెంబరు 2024 (22:09 IST)
పశు వాంఛతో పసిబాలికపై అత్యాచారానికి పాల్పడబోయిన ఓ దుండగుడి భరతం పట్టాయి వానరాలు. గోళ్లతో రక్కి, పళ్లతో గాయాలు చేసి ఆ కామాంధుడి నుంచి చిన్నారిని రక్షించాయి. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బాఘ్‌పట్ ప్రాంతంలో చోటుచేసుకున్నది.
 
ఇంటి ముందు ఆడుకుంటున్న ఆరేళ్ల బాలికను మాయమాటలు చెప్పి సమీపంలో వున్న పాడుబడ్డ ఇంట్లోకి తీసుకుని వెళ్లాడు. అక్కడ ఆ చిన్నారిపై అతడు లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఐతే అక్కడే వున్న కోతుల గుంపు అతడి పైన దాడికి దిగాయి. ఈ హఠాత్పరిణామంతో అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. సీసీటీవి ఫుటేజిని పరిశీలించిన పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం