Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో భవనం కూలి 19 మంది దుర్మరణం

Webdunia
ఆదివారం, 3 జులై 2022 (17:10 IST)
మహారాష్ట్రలో ఘోరం జరిగింది. ఆ రాష్ట్ర రాజధాని ముంబై నగరంలోని నాయక్ నగర్‌లో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 19 మంది మృత్యువాతపడ్డారు. ఆదివారం అర్థరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో శిథిలాల కింద మరో 40 మంది వరకు చిక్కుకున్నట్టు సమాచారం. ఇక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో 23 మంది రెస్క్యూ టీం సురక్షితంగా రక్షించింది. అయితే, శిథిలాల కింద చిక్కుకుని 19 మంది చనిపోయారు.
 
ఈ భవనం కూలిపోవడానికి ముందే శిథిలావస్థకు చేరుకునివుందని ముంబై కార్పొరేషన్ అధికారులు అంటున్నారు. ఈ భవనాన్ని ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు జారీచేశారు. అయితే, ఇందులోని వారు ఖాళీ చేయకుండా అక్కడే ఉండిపోయారని, ఇపుడు భవనం కూలిపోవడంతో ఈ ఘోరం జరిగిందని అధికారులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments