ముంబైలో భవనం కూలి 19 మంది దుర్మరణం

Webdunia
ఆదివారం, 3 జులై 2022 (17:10 IST)
మహారాష్ట్రలో ఘోరం జరిగింది. ఆ రాష్ట్ర రాజధాని ముంబై నగరంలోని నాయక్ నగర్‌లో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 19 మంది మృత్యువాతపడ్డారు. ఆదివారం అర్థరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో శిథిలాల కింద మరో 40 మంది వరకు చిక్కుకున్నట్టు సమాచారం. ఇక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో 23 మంది రెస్క్యూ టీం సురక్షితంగా రక్షించింది. అయితే, శిథిలాల కింద చిక్కుకుని 19 మంది చనిపోయారు.
 
ఈ భవనం కూలిపోవడానికి ముందే శిథిలావస్థకు చేరుకునివుందని ముంబై కార్పొరేషన్ అధికారులు అంటున్నారు. ఈ భవనాన్ని ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు జారీచేశారు. అయితే, ఇందులోని వారు ఖాళీ చేయకుండా అక్కడే ఉండిపోయారని, ఇపుడు భవనం కూలిపోవడంతో ఈ ఘోరం జరిగిందని అధికారులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments