Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్వం ప్రైవేటు మయం... తేల్చేసిన కేంద్రం... లాభనష్టాలతో పనిలేదు...

Webdunia
మంగళవారం, 16 మార్చి 2021 (07:53 IST)
సర్వం ప్రైవేటుమయం కానుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవటీకరణలో ఏమాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేని కేంద్రం తేల్చి చెప్పింది. ఆయా సంస్థలు లాభాల్లో ఉన్నప్పటికీ ప్రైవేటుపరం చేసితీరుతామని కేంద్రం పునరుద్ఘాటించింది. పైగా, ప్రైవేటీకరించడం వల్ల వచ్చే నష్టమేమీ లేదన్నారు. కేవలం యాజమాన్యం మాత్రమే మారుతుందని, ఉద్యోగులంతా ఉంటారని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాగూర్ స్పష్టం చేశారు. 
 
లోక్‌సభలో విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఠాగూర్ సమాధానమిస్తూ, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేది లేదన్నారు. ఆయా సంస్థలు నష్టాల్లో ఉన్నాయా, లాభాల్లో ఉన్నాయా అన్నది ప్రాతిపదిక కానేకాదన్నారు. లాభాలు, నష్టాల్లో ఉన్న అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ విధానం వర్తిస్తుందని తెలిపారు. 
 
2016 నుంచి ఇప్పటివరకూ 35 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు సూత్రప్రాయంగా ఆమోదం లభించిందన్నారు. నీతి ఆయోగ్‌ సిఫారసుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 2021-22 బడ్జెట్‌లో ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ల క్ష్యం రూ.1.75 లక్షల కోట్లుగా పెట్టుకున్నామని, ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు సర్వం ప్రైవేటుపరం చేయక తప్పదని మంత్రి తేల్చి చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments