Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాతవాహనదారులకు షాక్... రెన్యువల్ ధర భారీగా పెంపు

Webdunia
శుక్రవారం, 19 మార్చి 2021 (07:57 IST)
దేశంలో పాత వాహనాల వాడకాన్ని తగ్గించడంపై కేంద్ర రోడ్లు, రవాణా శాఖ దృష్టిసారించింది. ఇందులోభాగంగా, 15 సంవత్సరాలు పైబడిన వాహనాల రిజిస్ట్రేషన్‌‌ రెన్యూవల్ ధరను పెంచుతూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ వచ్చే అక్టోబరు ఒకటో తేదీ నుంచి ఇది అమల్లోకి రానుంది. 
 
ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రకారం 15 సంవత్సరాలు దాటిన వాహనాలకు రిజిస్ట్రేషన్ రెన్యూవల్, ఫిట్‌‌నెస్ సర్టిఫికేట్‌‌లకు రేట్లు పెరగనున్నాయి. 15 ఏళ్లు పైబడిన టూవీలర్లకు రెన్యూవల్ ధరను రూ.1,000గా ఫిక్స్ చేసింది. 
 
త్రీవీలర్లకు రూ.3,500.. లైట్ మోటార్ వెహికిల్స్‌‌కు రూ.7,500గా నిర్ణయించింది. మీడియం గూడ్స్ ప్యాసింజర్ వెహికిల్‌‌కు ఫిట్‌నెస్ సర్టిఫికేట్ కోసం రూ.10 వేలు.. అదే హెవీ గూడ్స్ లేదా లార్జ్ ప్యాసింజర్ మోటార్ వెహికిల్స్‌కు రూ.12,500గా చొప్పున చెల్లించి రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments