Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ ఉద్యోగులు కరోనాతో మృతి చెందితే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం: బెంగాల్ సీఎం

Webdunia
గురువారం, 16 జులై 2020 (05:57 IST)
కరోనాతో కన్నుమూసే ఉద్యోగుల కుటుంబాల పట్ల పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఎనలేని కనికరం చూపింది. దీనికి సంబంధించి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక ప్రకటన చేశారు.

కరోనాతో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందితే.. వారి ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని అన్నారు. అన్ని జిల్లాల ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడిన సీఎం ఈ మేరకు ప్రకటించారు.

కరోనా అన్ని ప్రభుత్వ శాఖల్లో కూడా విస్తరిస్తుందని.. ఎవరైనా కోవిడ్-19 వల్ల మృతి చెందితే వారి కుటుంబంలోని ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు.

ఇప్పటి వరకూ పశ్చిమబెంగాల్ లో 268 మంది పోలీసులు, 30 మంది డాక్టర్లలు, 43 మంది నర్సులు, 62 మంది ప్రభుత్వ అధికారులు కరోనా బారినపడి మృతి చెందారని మమతా బెనర్జీ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments