Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీ తీసుకుంటూ 150 అడుగుల లోయలో పడిపోయింది.. (video)

వరుణ్
ఆదివారం, 4 ఆగస్టు 2024 (18:32 IST)
selfie
మహారాష్ట్రలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని బోర్న్ ఘాట్ వద్ద  సెల్ఫీ తీసుకుంటుండగా ఓ మహిళ 150 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. అడ్వెంచర్లు,   పర్వతారోహకులతో కూడిన రెస్క్యూ టీమ్ ఆ మహిళను రక్షించింది. 
 
ఈ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేస్తున్న పూణేకు చెందిన ఎనిమిది మంది బృందంలో ఆమె భాగం. సెల్ఫీ తీసుకుంటూ ఓ మహిళ 150 అడుగుల లోతున్న గుంతలో పడిపోయింది. 
 
రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని మహిళను సురక్షితంగా ప్రాణాలతో కాపాడింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ ఈ వీడియోలో ఆమెను ఓ మందపాటి తాడుతో కాపాడినట్లు తెలుస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

జానీ మాస్టర్... మీరు దోషి అయితే... దానిని అంగీకరించండి : మంచు మనోజ్ ట్వసీట్

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టు.. స్పందించేందుకు నిరాకరించిన భార్య!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments