Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో గొడవపడి 15 అంతస్తుల భవనం నుంచి దూకేసింది

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఓ యువతి తన ప్రియుడితో గొడవపడి ఏకంగా 15 అంతస్తుల భవనం నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది.

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2017 (10:01 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఓ యువతి తన ప్రియుడితో గొడవపడి ఏకంగా 15 అంతస్తుల భవనం నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ముంబై మహానగరంలో కలకలంరేపిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబై నగరంలోని మలాద్ వెస్ట్ ప్రాంతానికి చెందిన అర్పిత తివారీ (25) యానిమేటరుగా పనిచేస్తున్న పంకజ్ జాదవ్‌ను ప్రేమించింది. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 
 
దీంతో పెళ్లి విషయం మాట్లాడేనిమిత్తం అర్పిత ప్రియుడు ఉండే ఫ్లాట్‌కు వచ్చింది. అయితే, వారిద్దరి ఏం జరిగిందో తెలియదు కానీ బాయ్ ఫ్రెండ్ నివాసముంటున్న 15 అంతస్తు భవనం నుంచి కిందకు దూకేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ఆరంభించారు. అర్పిత ఆత్మహత్య చేసుకుందా? లేదా హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ సాయంతో దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలకృష్ణ సరసన విజయశాంతి!!

Venu swamy : టాలీవుడ్ లో హీరో హీరోయిన్లు పతనం అంటున్న వేణుస్వామి ?

భ‌యం లేని రానా నాయుడుకి చాలా క‌ష్టాలుంటాయి : అర్జున్ రాంపాల్

Dhanush: కలాం గా ధనుష్ - కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో టైటిల్ ఆవిష్కరణ

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments