Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదానీతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ భేటీ.. ఏం జరుగుతోంది?

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (09:42 IST)
అదానీ గ్రూపు అధిపతి గౌతం అదానీతో ఎన్సీపీ చీఫ్, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్‌ భేటీ అయ్యారు. అదానీ గ్రూపు కంపెనీలకు వ్యతిరేకంగా హిండన్‌బర్గ్ నివేదిక వెల్లడించింది. ఉద్దేశ్యపూర్వకంగానే అదానీ గ్రూపు కంపెనీ తమ కంపెనీ షేర్లను అధిక ధరకు చూపించిందని వెల్లడించింది. దీంతో అదానీ గ్రూపు కంపెనీల షేర్లు పతనమయ్యాయి. ఈ నేపథ్యంలో అదానీ గ్రూపు కంపెనీల వ్యవహారంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని విపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో గౌతం అదానీతో ఎన్సీపీ నేత శరద్ పవార్ భేటీకావడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. పైగా, గౌతం అదానీకి ఆయన అండగా నిలిచారు. హిండన్‌బర్గ్ నివేదికను తోసిపుచ్చారు. జేపీసీ స్థానంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బృందంతో విచారణ జరిపిస్తే వాస్తవాలు బహిర్గతమవుతాయని పవర్ అంటున్నారు. పైగా, పార్లమెంట్‌లో బీజేపీ అధిక సంఖ్యాబలం ఉందని, అందువల్ల జేపీసీ ఇచ్చే నివేదికలో పారదర్శకత ఉండబోదని శరద్ పవార్ అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో తీశా : ఖడ్గం రీ రిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments