Webdunia - Bharat's app for daily news and videos

Install App

పక్షి వల్ల ఇలా జరిగింది.. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో..?

Webdunia
శనివారం, 1 ఏప్రియల్ 2023 (17:43 IST)
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు ఎమెర్జెన్సీ విధించారు. ఏప్రిల్ 1న దుబాయ్‌కి వెళ్లే ఫెడెక్స్ విమానం టేకాఫ్ అయిన వెంటనే ఓ పక్షి ఢీకొట్టింది. 
 
దీంతో అధికారులు విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. వెయ్యి అడుగుల ఎత్తులో పక్షి దాడి జరిగిందని విమానాశ్రయ అధికారులు చెప్పారు. 
 
ఈ క్రమంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా ఎయిర్‌పోర్ట్‌ అధికారులు ఎమర్జెన్సీని విధించినట్లు అధికారులు ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం విమానం దుబాయ్‌కి మధ్యాహ్నం 3.29 గంటలకు చేరుకోవాలి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments