Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహబూబాబాద్ జిల్లాలో విషాదం..13 ఏళ్ళ బాలిక గుండెపోటుతో మృతి

Webdunia
శనివారం, 1 ఏప్రియల్ 2023 (17:03 IST)
Girl
మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మరిపెడ మండలంలోని అబ్బాయిపాలెం శివారులో బోడతండాకు చెందిన బోడ లక్పతి, వాసంతి దంపతుల ముద్దుల కుమార్తె స్రవంతి (13) శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించింది. 
 
ఓ స్థానిక ప్రైవేట్ స్కూల్‌లో ఆరగ తరగతి చదువుకుంటున్న స్రవంతి, గురువారం శ్రీరామనవమి సందర్భంగా స్కూలుకు సెలవు కావడంతో సాయంత్రం వరకు తండాలో తోటి మిత్రులతో హాయిగా ఆడుకుంది. రాత్రి అమ్మ చేతి గోరుముద్దలు తిని నాన్నమ్మ పక్కలో పడుకుని కథలు చెప్పించుకుని హాయిగా పడుకుంది. 
 
శుక్రవారం తెల్లవారుజామున నిద్రలేచి ఆయాసపడుతూ తల్లితండ్రులను లేపి గుండెలో నొప్పిగా ఉందని చెప్పడంతో వారు అప్పటికప్పుడు గ్రామంలోని ఆర్‌ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళారు. కానీ అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యుడు చెప్పడంతో తల్లితండ్రులు గుండెలు బాదుకొంటూ కన్నీరు మున్నీరుగా విలపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments