Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్‌ఫోన్ ఇస్తాను.. గేమ్ ఆడుకోమని అత్యాచారానికి పాల్పడ్డాడు..

Webdunia
సోమవారం, 24 డిశెంబరు 2018 (12:38 IST)
చిన్నారులపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. కామాంధులు వయోభేదం లేకుండా రెచ్చిపోతున్నారు. తాజాగా స్మార్ట్‌ఫోన్ ఇచ్చి గేమ్ ఆడుకోమని ఆశ చూపి ఓ యువకుడు నాలుగేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ సనత్ నగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీహార్‌కు చెందిన ఇంజమామ్ (19) అనే యువకుడు కుటుంబంతో పాటు హైదరాబాదుకు వచ్చారు. 
 
సనత్ నగర్లో స్థిరపడిన ఇంజమామ్ కుటుంబంతో మరో బీహార్ కుటుంబం సన్నిహితంగా వుండేది. ఆ కుటుంబానికి చెందిన నాలుగేళ్ల బాలికపై ఇంజమామ్ కన్నేశాడు. శనివారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో గేమ్స్ ఆడుకునేందుకు స్మార్ట్‌ఫోన్ ఇస్తానని ఆశచూపిన ఇంజమామ్ బాలికను ఇంటికి రప్పించి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
అయితే ఆ బాలిక తనపై జరిగిన అఘాయిత్యాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments