Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నం తినకుండా మారాం చేసిన చిన్నారి.. కొట్టి చంపేసిన తల్లి

Webdunia
మంగళవారం, 8 అక్టోబరు 2019 (13:07 IST)
అన్నం తినకుండా మారాం చేసిన నాలుగేళ్ల చిన్నారి మారాం చేసిందని.. కన్నతల్లి ఆ బిడ్డను చంపేసింది. ఈ ఘటన కేరళలోని కొల్లంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేరళలోని కొల్లం ప్రాంతానికి చెందిన నర్సుగా పనిచేస్తున్న ఓ మహిళ, తన బిడ్డకు నిమోనియా సోకడంతో ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని ఇంటికి తిరిగి వచ్చింది. 
 
కానీ ఇంటికొచ్చిన చిన్నారి ఆహారం వద్దని మారాం చేసింది. ఎంత నచ్చజెప్పినా ఆహారం తీసుకోలేదు. దీంతో ఆవేశానికి గురైన మహిళ బిడ్డపై చేజేసుకుంది. తల్లి కొట్టడంతో చిన్నారి స్పృహ తప్పింది. దీన్ని చూసిన బంధువులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. 
 
అక్కడ బిడ్డను పరిశోధించిన వైద్యులు చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. ఇక బంధువులు బిడ్డపై చేజేసుకున్న తల్లిపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments