Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాట్నా బాంబ్ పేలుళ్ల కేసులో నలుగురికి ఉరిశిక్ష

Webdunia
సోమవారం, 1 నవంబరు 2021 (19:48 IST)
2013 నాటి పాట్నా బాంబ్ పేలుళ్ల కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్ష విధించింది ఎన్ఐఎ కోర్టు. 2014 లోక్ సభ ఎన్నికలకు నరేంద్ర మోడీని బీజేపీ ప్రచార కమిటీ చీఫ్‌గా ప్రకటించింది. 
 
ఈ సందర్భంగా 2013 అక్టోబర్ 27న పాట్నాలోని గాంధీ మైదానంలో హుంకార్ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించింది. మోడీతో పాటు, అప్పట్లో బీజేపీ జాతీయాధ్యక్షుడిగా ఉన్న రాజ్ నాథ్ సింగ్, నాటి రాజ్యసభ ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీ సహా కీలక నేతలంతా పాల్గొన్నారు. 
 
సభ జరుగుతుండగానే... గాంధీ మైదానంలో వరుస పేలుళ్లు జరిగాయి. ఆరుగురు చనిపోగా... అనేక మంది గాయపడ్డారు. ఈ కేసును NIA దర్యాప్తు చేసింది. 9 మందిని దోషులుగా తేల్చింది కోర్టు. అందులో నలుగురికి ఉరిశిక్ష, ఇద్దరికి యావజ్జీవ కారాగా శిక్ష, మరో ఇద్దరికి పదేళ్ల జైలు శిక్ష, ఒకరికి ఏడేళ్ల జైలు శిక్ష వేసింది కోర్టు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments