Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్దుల్ కలాం పెద్దన్న మొహ్మద్ ముత్తు మీరా కన్నుమూత

Webdunia
ఆదివారం, 7 మార్చి 2021 (21:20 IST)
మాజీ రాష్ట్రపతి దివంగత ఏపీజే అబ్దుల్ కలాం సోదరుడు మొహ్మద్ ముత్తు మీరా లెబ్బాయ్ మరైకియార్ కన్నుమూశారు. ఆయన వయస్సు 104 సంవత్సరాలు. గత కొంతకాలంగా వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన.. ఆదివారం రామేశ్వరంలోని తన నివాసంలోనే కన్నుమూశారు. ఈ మేరకు ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 


సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9‌లో కన్నడ నటి.. ఆమె ఎవరు?

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments