Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్దుల్ కలాం పెద్దన్న మొహ్మద్ ముత్తు మీరా కన్నుమూత

Webdunia
ఆదివారం, 7 మార్చి 2021 (21:20 IST)
మాజీ రాష్ట్రపతి దివంగత ఏపీజే అబ్దుల్ కలాం సోదరుడు మొహ్మద్ ముత్తు మీరా లెబ్బాయ్ మరైకియార్ కన్నుమూశారు. ఆయన వయస్సు 104 సంవత్సరాలు. గత కొంతకాలంగా వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన.. ఆదివారం రామేశ్వరంలోని తన నివాసంలోనే కన్నుమూశారు. ఈ మేరకు ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 


సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అర్జున్ కపూర్‌తో బ్రేకప్.. సంగక్కర పక్కనే కూర్చున్న మలైకా అరోరా?

Sanoj Mishra: సినిమా ఛాన్సిస్తానని యువతిపై అత్యాచారం.. మోనాలిసా టైమ్ బాగుండి..?

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments